Indian Railways: ఈ ట్రైన్లో వెళ్లే ప్రయాణికులకు 3 పూటలు భోజనం ఫ్రీ.. ఇది ఏ రూట్లో నడుస్తుందో తెలుసా?
సాధారణంగా భారత రైల్వే శాఖ నడిపే అన్ని రైళ్లలో డబ్బులు తీసుకొని ప్రయాణికులకు భోజనాన్ని అందిస్తాయి. కానీ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ప్రయాణికులకు మూడు పూటలా భోజనాన్ని అందించే ఒక ట్రైన్ మన దేశంలో ఉందనే విషయం మీకు తెలుసా? అయితే ఈ ట్రైన్ ఏ మార్గాల్లో ప్రయాణిస్తున్నంది. ఈ ట్రైన్ అందించే మెనూలో ఎలాంటి ఫుడ్స్ ఉంటాచో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
