కారు నాదే అంటున్న కొండముచ్చు..ఎంత దర్జాగా కూర్చుందో..
కోతులు బెడదతో తట్టుకోలేక రైతులు ,గ్రామస్తులు విసిగి పోతున్నారు..ఇళ్లలో చొరబడి బీభత్సం చేస్తున్నాయి.పంట పొలాల్లో పంటలు ధ్వంసం చేస్తున్నాయి..ఎన్ని ప్రయత్నాలు చేసినా వానరాలు ఆగడం లేదు,ఒక్కోసారి గుంపుగా వచ్చి మనుషులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి.ఎక్కడ చూసినా జనాలు ఇదే ఇబ్బందులు పడుతున్నారు.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
Follow Us
