Andhra Pradesh: పూల తోటగా మారిన ఆలయ ప్రాంగణం.. ఎక్కడో తెలుసా?
నందనవనంగా మారిన దేవాలయం. పూల ఉద్యానవనంలో విహరిస్తూ ఇష్టదైవాన్ని సందిర్శించుకుంటే మనస్సు పోందే ఆ ఆనందమే వేరు. అటువంటి అవకాశం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కాళ్ళకూరులో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో నెలవైవుంది. ఆలయంలో రకరకాల పూలమొక్కలు ఏర్పాటు చేసారు. ఆలయంలోనికి వచ్చిన భక్తులు అందమైన విరభూసిన పూలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగు రంగుల పూలు, వికసిస్తూ, పరిమళాలు వెదజల్లుతూ భక్తులను..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
