Aadi Krithigai 2024: ఒంగోలులో ఘనంగా నిర్వహించిన ‘ఆడికృత్తిక’ మహోత్సవం.. ఫొటోలు వైరల్
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది జూలై 29వ తేదిన ఈ నక్షత్రం రావడంతో ఒంగోలులో ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగిస్తారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
