చినజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ తోడ్పాటు అభినందనీయం: పీయూష్ గోయెల్
ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఉన్న సమతా మూర్తిని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ దర్శించుకున్నారు. అద్భుతమైన క్షేత్రాన్ని తీర్చిదిద్దడంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామీజీ కృషిని , మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు తోడ్పాటును కేంద్రమంత్రి అభినందించారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
