Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు!
ప్రశాంతతకు నిలయం, బుద్ధుని జ్ఞానానికి సంకేతం అయిన బుద్ధగయ మహావిహార ప్రతిరూపం ఇప్పుడు మన తూర్పు గోదావరి జిల్లాలోనే రూపుదిద్దుకుంది. ఉండ్రాజవరంలో దాదాపు రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుద్ధ విహారం దక్షిణ భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందుతోంది. ఆధునిక కాలపు మానసిక ఒత్తిళ్లకు ధ్యానం, అంతర్మథనాల ద్వారా ప్రశాంతతను అందించే ఈ విహారం.. జూన్ 28, 29 తేదీల్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి ప్రారంభోత్సవంతో ప్రపంచ బౌద్ధ పర్యాటక పటంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
