Hyderabad: హైదరాబాద్ – విజయవాడ మధ్యలో ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్.. ప్రతి 20 నిమిషాలకు ఒకటి. పూర్తి వివరాలు
పర్యావరణ రహితమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా తెలంగాణ ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మంగళవారం నుంచి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ - గరుడ పేరుతో రానున్న ఈ బస్సులను మంగళవారం మియాపూర్లో ప్రారంభించనున్నారు..
Most Read Stories