శ్రావణ మాసంలో భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాలివే!
పవిత్రమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. శ్రావణ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, ఉపావాసాలు ఉంటూ నిష్టగా శివయ్యను కొలుచుకుంటారు. ఇక ఈ సంవత్సరం (2025)లో శ్రావణ మాసం జూలై నెలలో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ పవిత్రమైన మాసంలో భారతదేశంలో ఉన్న ఈ శివాలాయను సందర్శిస్తే చాలా మంచిదంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5