ముంచుకొస్తున్న ముప్పు.. ఇక తాగు నీటి కష్టాలే..
ఎల్ నినో ఎఫెక్ట్ తో మంచిర్యాల జిల్లాకు తాగునీటి గండం ముంచుకొస్తోంది. తలాపునే గోదావరి ఉన్నా.. ఎగువన ఎల్లంపల్లి జలాశయం ఉన్నా.. వర్షాకాలంలోను జలమో రామచంద్రా అనాల్సి పరిస్థితి ఎదురవబోతోంది. గోదావరి నది ఒడ్డునే ఉన్నా మంచిర్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు.. 150 పైగాగ్రామాలు తాగునీటి సంక్షోభం అంచున కనిపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
