Companies: దేశంలో అత్యధికంగా ఆదాయం వచ్చే కంపెనీలు ఏంటో తెలుసా.? రోజుకు ఏకంగా రూ. 200 కోట్లకుపైగా
భారత్ ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. అన్ని రంగాల్లో భారీగా వృద్ధి కనిస్తోంది. విదేశీ ఎగుమతులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు ప్రధాన కంపెనీలు ఆరీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మరి మన దేశంలో అత్యధికంగా ఆదాయం వస్తున్న కంపెనీలకు సంబంధించి ఈటీ మనీ ఓ జాబితాను విడుదల చేసింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
