Samsung: బడ్జెట్ మార్కెట్ను టార్గెట్ చేసిన సామ్సంగ్.. రెండు కొత్త ఫోన్లు..
ఇటీవలి కాలంలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ను టార్గెట్ చేసుకొని వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వచ్చిన సామ్సంగ్.. తాజాగా బడ్జెట్ మార్కెట్ను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే రెండు కొత్త మోడల్స్ను లాంచ్ చేస్తోంది. గ్యాలక్సీ ఏ25, గ్యాలక్సీ ఏ 15 పేరుతో ఇండియన్ మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
