Oppo A78: ఒప్పో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రూ.20వేల లోపు 50 ఎంపీ కెమెరా
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేస్తోంది. ఒప్పో ఏ 78 పేరుతో తీసుకొస్తున్న ఈ 4జీ స్మార్ట్ ఫోన్ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ఫోన్ ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో లాంచ్ కాగా త్వరలోనే భారత్లోకి రానుంది. తక్కువ ధరలోనే ఏకంగా 50 మెగా పిక్సెల్స్తో కూడిన కెమెరాను ఇందులో ఇవ్వనున్నారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
