Cyber Crime: బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.? ఆర్బీఐ హెచ్చరిక
మారుతోన్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాల్లో డబ్బులు డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి మోసాల్లో ఛార్జింగ్ కేబుల్ ఒకటి. ఇదే విషయమై తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మార్ట్ ఫోన్ యూజర్లను హెచ్చరించింది. ఇంతకీ ఏంటి మోసం.? సైబర్ నేరస్థులు డబ్బులు ఎలా కొట్టేస్తున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
