RedMi Smart TV: కొత్తగా మూడు స్మార్ట్టీవీలను విడుదల చేసిన రెడ్ మీ.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
RedMi Smart TV: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షియోమీ తాజాగా కొత్తగా రెడ్మీ టీవీలను భారతమార్కెట్లోకి విడుదల చేసింది. X సిరీస్తో తీసుకురానున్న మూడు టీవీలను మార్చి 26 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంస్థ నుంచి వచ్చిన రెడ్మీ స్మార్ట్ ఫోన్లు బాగా పాపులర్.
1 / 7
అయితే రెడ్మీ కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా స్మార్ట్ టీవీలను కూడా తయారు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఎమ్ఐ' పేరుతో భారత మార్కెట్లో ఈ టీవీలు సందడి చేస్తున్నాయి.