IND vs ENG: 35 ఏళ్ల తర్వాత బ్రిటీష్ గడ్డపై భారతీయుడి సింహ గర్జన! అప్పట్లో అజహరుద్దీన్.. ఇప్పుడు గిల్!
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా కెప్టెన్ గిల్ 269 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. ఇది 1990 తర్వాత ఇంగ్లాండ్లో వరుస టెస్ట్ సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్గా గిల్ను నిలబెట్టింది. మొదటి టెస్ట్లో 147 పరుగులు చేసిన గిల్, ఈ రికార్డుతో మహ్మద్ అజారుద్దీన్ రికార్డును అధిగమించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
