IND vs ENG: రెండో టెస్ట్లో టీమిండియా పిచ్చి పని.. 587 పరుగులు చేసినా తప్పని ఓటమి..? ఫ్రూఫ్ ఇదిగో..
India vs England 2nd Test: ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్లో తొలి రెండు రోజుల్లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చూపించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు కూడా 3 బిగ్ షాక్లు ఇచ్చింది. ఇలాంటి స్టేజ్లో ఉన్నా.. మ్యాచ్ గెలిచేది మాత్రం ఇంగ్లండ్ జట్టేనంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
