MS Dhoni at dewri temple: ఐపీఎల్ ముందు దేవ్రీ మాత ఆలయంలో ధోనీ పూజలు.. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న మహీ..

MS Dhoni: ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు చెన్నై జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు.

|

Updated on: Mar 02, 2021 | 3:40 PM

రాంచీలోని దేవ్రీ ఆలయంలో మహేంద్రసింగ్ ధోనీ ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు

రాంచీలోని దేవ్రీ ఆలయంలో మహేంద్రసింగ్ ధోనీ ఇలా ప్రత్యేక పూజలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు

1 / 5
ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు    మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు.

ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు మహేంద్ర సింగ్‌ ధోనీ దేవ్రీ మాత ఆశీస్సులు తీసుకున్నాడు.

2 / 5
 భారత్ జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి కీలక పర్యటనలు, వరల్డ్‌కప్ లాంటి టోర్నీలు, ఐపీఎల్‌కి ముందు ఆ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

భారత్ జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి కీలక పర్యటనలు, వరల్డ్‌కప్ లాంటి టోర్నీలు, ఐపీఎల్‌కి ముందు ఆ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

3 / 5
చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు

చిన్ననాటి స్నేహితుడు సిమత్‌ లొహానీతో కలిసి ధోనీ ఆలయానికి వచ్చాడు

4 / 5
ధోనీ ఆలయానికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో.. స్థానిక పోలీసులతో భారీగా సెక్యూరిటీ కనిపించింది.

ధోనీ ఆలయానికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో.. స్థానిక పోలీసులతో భారీగా సెక్యూరిటీ కనిపించింది.

5 / 5
Follow us