నాకు తెలుసు ఏం చేయాలో.. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు! బుమ్రా, జయవర్దనే మధ్య గొడవ?
శుక్రవారం జరిగిన IPL ఎలిమినేటర్ మ్యాచ్లో, ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ను 20 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై 228 పరుగులు చేయగా, గుజరాత్ 208 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ (81), సాయి సుదర్శన్ (80) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ముంబై తదుపరి రౌండ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. మ్యాచ్లో బుమ్రా, కోచ్ మధ్య చర్చ కూడా జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
