IPL 2025: కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే సెంచరీ చేసిన క్రికెటర్లు! లిస్ట్లో ఎంత మంది ఉన్నారంటే..?
ఐపీఎల్ చరిత్రలో కేవలం 8 మంది బ్యాట్స్మెన్ మాత్రమే సిక్సర్లు, ఫోర్లతో సెంచరీలు సాధించారు. ఈ ఘనత సాధించిన బ్యాట్స్మెన్లలో క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్, అభిషేక్ శర్మ, ఏబీ డివిలియర్స్, యశస్వి జైస్వాల్, సనత్ జయసూర్య వంటి ప్రముఖ ఆటగాళ్ళు ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
