ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Udupi Temple Tradition: కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠంలో భక్తులు నేలపై కూర్చొని అన్నప్రసాదం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? కనకదాసుడి భక్తి, నవగ్రహ కిండి ద్వారా దర్శనం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ 800 ఏళ్ల పవిత్ర సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
