AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుగ చక్రం అంటే ఏంటి.? పురాణాలు చెబుతున్న మాటేమిటంటే.?

హిందూ విశ్వ శాస్త్రంలో మహాయుగం గురించి ప్రస్తావించబడింది. దీన్ని యుగ చక్రం లేదా చతుర్ యుగం అని కూడా పిలుస్తారు. ఇది నాలుగు యుగాల చక్రం. అవే సత్య యుగం (కృత యోగం), త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం. ఒక మహాయుగం 4,320,000 మానవ సంవత్సరాలు (12,000 దైవిక సంవత్సరాలు) ఉంటుంది. ఈ చక్రాలు అనంతంగా పునరావృతమవుతాయి. ఇది సమయం. విశ్వం యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది.

Prudvi Battula
|

Updated on: Jul 17, 2025 | 11:09 AM

Share
హిందూ విశ్వోద్భవ శాస్త్రం "దైవిక సంవత్సరాలు" ను ఉపయోగిస్తుంది. 1 దైవిక సంవత్సరం 360 మానవ సంవత్సరాలకు సమానం. సృష్టికర్త దేవుడు బ్రహ్మకు ఒక రోజుతో సమానమైన పెద్ద విశ్వ చక్రం, 1,000 మహాయుగాలతో కూడి ఉంటుంది. కల్పంలోని ఒక కాలం అంటే 71 మహాయుగాలను మనువు (మానవజాతి మూలపురుషుడు) పాలించాడు. ప్రతి మహాయుగం నాలుగు యుగాలతో కూడి ఉంటుంది. ప్రతి యుగం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇందులో  నైతికత, ఆధ్యాత్మిక అవగాహనలో క్షీణతతో ఉంటుంది.

హిందూ విశ్వోద్భవ శాస్త్రం "దైవిక సంవత్సరాలు" ను ఉపయోగిస్తుంది. 1 దైవిక సంవత్సరం 360 మానవ సంవత్సరాలకు సమానం. సృష్టికర్త దేవుడు బ్రహ్మకు ఒక రోజుతో సమానమైన పెద్ద విశ్వ చక్రం, 1,000 మహాయుగాలతో కూడి ఉంటుంది. కల్పంలోని ఒక కాలం అంటే 71 మహాయుగాలను మనువు (మానవజాతి మూలపురుషుడు) పాలించాడు. ప్రతి మహాయుగం నాలుగు యుగాలతో కూడి ఉంటుంది. ప్రతి యుగం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇందులో  నైతికత, ఆధ్యాత్మిక అవగాహనలో క్షీణతతో ఉంటుంది.

1 / 5
సత్య యుగం (కృత యుగం): సత్య యుగం లేదా కృత యుగం నాలుగు యుగాల్లో మొదటి, పొడవైన యుగం. ఇది 1,728,000 సంవత్సరాలు (4,800 దివ్య సంవత్సరాలు) ఉంటుంది. ఈ యుగంలో పరిపూర్ణత, ధర్మం విల్లసిల్లుతుంది. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది.  అందుకే స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఈ యోగంలో మానవుడి సగటు ఎత్తు 32 అడుగులు (సుమారు 9.7 మీటర్లు).

సత్య యుగం (కృత యుగం): సత్య యుగం లేదా కృత యుగం నాలుగు యుగాల్లో మొదటి, పొడవైన యుగం. ఇది 1,728,000 సంవత్సరాలు (4,800 దివ్య సంవత్సరాలు) ఉంటుంది. ఈ యుగంలో పరిపూర్ణత, ధర్మం విల్లసిల్లుతుంది. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది.  అందుకే స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఈ యోగంలో మానవుడి సగటు ఎత్తు 32 అడుగులు (సుమారు 9.7 మీటర్లు).

2 / 5
త్రేతా యుగం: సత్య యుగంతో త్రేతా యుగం పోలిస్తే నైతికత, ధర్మంలో క్షీణతతో కూడిన రెండవ యుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. త్రేతాయుగం 1,296,000 సంవత్సరాలు (3,600 దివ్య సంవత్సరాలు) ఉంటుంది. ఈ యుగం మనిషి సగటు మానవ ఎత్తు 21 అడుగులు. ఈ యుగానికి 'శ్రీరామచంద్రుడు' పాలకుడు.

త్రేతా యుగం: సత్య యుగంతో త్రేతా యుగం పోలిస్తే నైతికత, ధర్మంలో క్షీణతతో కూడిన రెండవ యుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. త్రేతాయుగం 1,296,000 సంవత్సరాలు (3,600 దివ్య సంవత్సరాలు) ఉంటుంది. ఈ యుగం మనిషి సగటు మానవ ఎత్తు 21 అడుగులు. ఈ యుగానికి 'శ్రీరామచంద్రుడు' పాలకుడు.

3 / 5
ద్వాపర యుగం: ద్వాపర యుగం ధర్మంలో మరింత క్షీణత, భౌతికవాదంలో పెరుగుదలతో కూడిన మూడవ యుగం. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడుస్తుంది.  ద్వాపర యుగం 864,000 సంవత్సరాలు (2,400 దివ్య సంవత్సరాలు) ఉంటుంది. ఈ యుగంలో సగటు మానవ ఎత్తు 7 నుండి 14 అడుగుల (2.1 నుండి 4.2 మీటర్లు) మధ్య ఉంటుందని వర్ణించబడింది. ఈ యుగంలో అనేక రాజవంశాలు, వ్యక్తులు అధికారాన్ని కలిగి ఉన్నారు. కానీ ప్రముఖ పాలకులు చంద్ర రాజవంశం (సోమవంశ)కు చెందినవారు.

ద్వాపర యుగం: ద్వాపర యుగం ధర్మంలో మరింత క్షీణత, భౌతికవాదంలో పెరుగుదలతో కూడిన మూడవ యుగం. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడుస్తుంది.  ద్వాపర యుగం 864,000 సంవత్సరాలు (2,400 దివ్య సంవత్సరాలు) ఉంటుంది. ఈ యుగంలో సగటు మానవ ఎత్తు 7 నుండి 14 అడుగుల (2.1 నుండి 4.2 మీటర్లు) మధ్య ఉంటుందని వర్ణించబడింది. ఈ యుగంలో అనేక రాజవంశాలు, వ్యక్తులు అధికారాన్ని కలిగి ఉన్నారు. కానీ ప్రముఖ పాలకులు చంద్ర రాజవంశం (సోమవంశ)కు చెందినవారు.

4 / 5
కలియుగం: సంఘర్షణ, భౌతికవాదం, ఆధ్యాత్మిక అవగాహనలో క్షీణతతో కూడిన చివరి మరియు అతి తక్కువ యుగం. ఈ యుగంలో ధర్మం ఒకే పాదంపై నడుస్తుంది. 4,32,000 సంవత్సరాలు (1,200 దివ్య సంవత్సరాలు) కొనసాగే కలియుగం 5,126 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది 2025 CE నాటికి 4,26,874 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కలియుగం 4,28,899 CE సంవత్సరంలో ముగుస్తుంది. కాళి సాంప్రదాయిక కోణంలో పాలకుడు కాద. కానీ అతన్ని కలియుగ ప్రభువుగా పరిగణిస్తారు. విష్ణువు కలియుగం చివరిలో  కల్కి  అవతారంలో  ధర్మాన్ని పునరుద్ధరించడానికి దుష్టశిక్షణ ధర్మబద్ధమైన యుగానికి నాంది పలుకుతాడు. దీంతో మరో యుగ చక్రం మొదలవుతుంది. 

కలియుగం: సంఘర్షణ, భౌతికవాదం, ఆధ్యాత్మిక అవగాహనలో క్షీణతతో కూడిన చివరి మరియు అతి తక్కువ యుగం. ఈ యుగంలో ధర్మం ఒకే పాదంపై నడుస్తుంది. 4,32,000 సంవత్సరాలు (1,200 దివ్య సంవత్సరాలు) కొనసాగే కలియుగం 5,126 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది 2025 CE నాటికి 4,26,874 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కలియుగం 4,28,899 CE సంవత్సరంలో ముగుస్తుంది. కాళి సాంప్రదాయిక కోణంలో పాలకుడు కాద. కానీ అతన్ని కలియుగ ప్రభువుగా పరిగణిస్తారు. విష్ణువు కలియుగం చివరిలో  కల్కి  అవతారంలో  ధర్మాన్ని పునరుద్ధరించడానికి దుష్టశిక్షణ ధర్మబద్ధమైన యుగానికి నాంది పలుకుతాడు. దీంతో మరో యుగ చక్రం మొదలవుతుంది. 

5 / 5
Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్