తిరుమలలో భక్తుల వెల్లువ.. కేవలం 3 రోజుల్లో 2.42 లక్షల మందికి శ్రీవారి దర్శనం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు!
TTD latest news: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. గత మూడు రోజుల్లో 2.42 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలు, వసతి, తలనీలాల సమర్పణ వంటి అన్ని విభాగాల్లో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
Follow Us
