శ్రీశైల మల్లన్నకు వెండి నాగభరణం.. ఆకట్టుకుంటున్న ఐదు శిరస్సుల అద్భుత కళాఖండం
భక్తుల కొంగు బంగారంగా, దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో భక్తుల నుంచి కానుకల ప్రవాహం కొనసాగుతోంది. జ్యోతిర్లింగా, శక్తి పీఠంగా విశేష ఖ్యాతి పొందిన ఈ క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి, అమ్మ వార్లపై ఉన్న భక్తి, విశ్వాసాలకు గుర్తుగా విలువైన ఆభరణాలు, నగలు, బంగారం, వెండి వస్తువులను ఆలయానికి విరాళంగా అందజేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
