Navratri 2025: నవరాత్రుల్లో ఇంట్లో ఈ ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి.. జీవితంలో చీకట్లు తొలగుతాయి.. ధనధాన్యానికి లోటు ఉండదు..
శారదీయ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి యావత్ భారత దేశం రెడీ అవుతుంది. దుర్గాదేవిని పూజించే సమయం ఆసన్నం అవుతోంది. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించి ఉపవాసం పాటిస్తారు. అంతేకాదు ఈ నవరాత్రి సమయంలో ఇంట్లోని ప్రముఖ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగి.. శుభం కలుగుతుందని చెబుతున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
