Bhimavaram: మావుళ్ళమ్మ ఉత్సవాల్లో అమ్మవారి లడ్డూ వేలం.. ఎంత పలికిందో తెల్సా..?
భీమవరం మావుళ్లమ్మ ఆలయ 61వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అన్నసమారాధన నిర్వహించారు. దాదాపు 60 వేల మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించేందుకు తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. మావుళ్ళమ్మ ఉత్సవాల్లో అమ్మవారికి నైవేద్యంగా ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూను పడమట రామకృష్ణ అనే భక్తుడు దక్కించుకున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
