Prithvinath Temple: 6 వేల నాటి పాండవులు ప్రతిష్టించిన శివలింగం.. ఆసియాలోనే అతిపెద్ద శివలింగం.. ఎక్కడ ఉందంటే..
ఉత్తరప్రదేశ్లోని గోండాలో పృథ్వీనాథ్ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ఆసియాలోనే అతిపెద్ద శివలింగంగా చెప్పబడుతుంది. ఈ శివలింగం ద్వాపరయుగం నాటిదని ప్రసిద్ది. అంతేకాదు ఈ శివయ్యని స్వయంగా పాండవుల మధ్యముడు భీముడు ప్రతిష్టించాడని.. కుంతీ, పాండవులు పూజలు చేశారని పురాణాల కథనం. కోరిన కోర్కేలు తీర్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్న ఈ మహాభారతం నాటి ఈ శివలింగం విశిష్టతను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
