హాసనాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు మూసివేత
ఏడాదిలో దీపావళి పండగ సందర్భంగా తలపులు తెరచుకునే ఆలయం కర్నాటకలోని హసన్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇక్కడ హాసనాంబే అమ్మవారి దర్శించుకోవడానికి లక్షది మంది భక్తులు వస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో.. తొమ్మిది రోజుల్లో 16 లక్షల మందికి పైగా భక్తులు హాసనాంబే ఆలయాన్ని సందర్శించారు. టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.8 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో భక్తుల రద్దీ పెరిగింది. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
