Kamada Ekadashi 2021: కామద ఏకాదశి ప్రత్యేకత ఏమిటి ? ఈరోజున పూజ చేస్తే కలిగే ఫలితాలు..

హిందూ సంప్రదాయం ప్రకారం.. మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి. అందులో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక తెలుగు వారికి నూతన సంవత్సరంలోని చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంది. దీనినే కామద ఏకాదశి లేదా దమన ఏకాదశి అంటారు.

|

Updated on: Apr 23, 2021 | 12:11 PM

ఈ సంవత్సరంలో ఏప్రిల్ 23న  కామద ఏకాదశి వచ్చింది. సమయం ఏప్రిల్ 22న రాత్రి 11.35 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 23 రాత్రి 9.47 గంటలకు ముగుస్తుంది. ఏకాదశి పరానా సమయం ఉదయం 5.09 నుంచి 7.43 మధ్య ఉంటుంది.

ఈ సంవత్సరంలో ఏప్రిల్ 23న కామద ఏకాదశి వచ్చింది. సమయం ఏప్రిల్ 22న రాత్రి 11.35 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 23 రాత్రి 9.47 గంటలకు ముగుస్తుంది. ఏకాదశి పరానా సమయం ఉదయం 5.09 నుంచి 7.43 మధ్య ఉంటుంది.

1 / 8
 ప్రత్యేకత.. పూర్వం పుండరీకుడు అనే రాజు కొలువులో, ఓ గంధర్వుడు ఉండేవాడు. కసారి ఆ గంధర్వుడు తన పట్ల నిర్లక్యంగా వ్యవహరించాడనే కోపంతో, రాక్షసుడిగా మారిపొమ్మని ఆ రాజు శపిస్తాడు. దాంతో ఆ గంధర్వుడు .. రాక్షసుడిగా మారిపోయి సంచరిస్తుంటాడు.

ప్రత్యేకత.. పూర్వం పుండరీకుడు అనే రాజు కొలువులో, ఓ గంధర్వుడు ఉండేవాడు. కసారి ఆ గంధర్వుడు తన పట్ల నిర్లక్యంగా వ్యవహరించాడనే కోపంతో, రాక్షసుడిగా మారిపొమ్మని ఆ రాజు శపిస్తాడు. దాంతో ఆ గంధర్వుడు .. రాక్షసుడిగా మారిపోయి సంచరిస్తుంటాడు.

2 / 8
 అప్పుడు ఆ గంధర్వుడి భార్య 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ వ్రత పుణ్య ఫలం చేత ఆ గంధర్వుడు యథా రూపాన్ని పొందుతాడు.1

అప్పుడు ఆ గంధర్వుడి భార్య 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆ వ్రత పుణ్య ఫలం చేత ఆ గంధర్వుడు యథా రూపాన్ని పొందుతాడు.1

3 / 8
అందుకే ఈ పవిత్రమైన రోజున మహిళలు తమ సౌభాగ్యాన్ని కాపాడాలని ఆ విష్ణువుకు పూజలు చేస్తుంటారు. తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్ధిస్తారు.

అందుకే ఈ పవిత్రమైన రోజున మహిళలు తమ సౌభాగ్యాన్ని కాపాడాలని ఆ విష్ణువుకు పూజలు చేస్తుంటారు. తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్ధిస్తారు.

4 / 8
ఈరోజున కొంతమంది మహిళలు నోములు, వ్రతాలు చేస్తూ. ఉపవాసం, జాగరణ ఉంటారు.

ఈరోజున కొంతమంది మహిళలు నోములు, వ్రతాలు చేస్తూ. ఉపవాసం, జాగరణ ఉంటారు.

5 / 8
ఈరోజున చేసే వ్రతం వలన స్త్రీలకు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతుంటారు. పురాణాల ప్రకారం వరహా పురాణంలో శ్రీకష్ణుడు యుధిష్టరునికి కామద ఏకాదశి విశిష్టతను వివరించాడట.

ఈరోజున చేసే వ్రతం వలన స్త్రీలకు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతుంటారు. పురాణాల ప్రకారం వరహా పురాణంలో శ్రీకష్ణుడు యుధిష్టరునికి కామద ఏకాదశి విశిష్టతను వివరించాడట.

6 / 8
మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజున చేసే పూజ, ఆచరించే వ్రతం, ఉపవాసం ఉండటం వల్ల పోతాయని పురాణాలల్లో ఉంది.

మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజున చేసే పూజ, ఆచరించే వ్రతం, ఉపవాసం ఉండటం వల్ల పోతాయని పురాణాలల్లో ఉంది.

7 / 8
కామద ఏకాదశి 2021

కామద ఏకాదశి 2021

8 / 8
Follow us
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు