Bhagya Yoga: శుక్రుడి మీద గురువు దృష్టి.. ఈ రాశుల వారికి ఇక ఈజీ మనీ!
ఈ నెల(ఫిబ్రవరి) 6 నుంచి మార్చి 1 వరకు కుంభ రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి మీద గురువు దృష్టి పడుతున్నందు వల్ల కొన్ని రాశుల వారికి అతి తక్కువ ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు పరిష్కారమవుతాయి. పెండింగులో ఉన్న శుభకార్యాలు పూర్తవుతాయి. గురు, శుక్రులు పోటీపోటీగా ధన వృద్ధి, కార్య సిద్ధి కలిగించే అవకాశం ఉంది. మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశులవారు బాగా లబ్ది పొందుతారు. శుక్రుడి మీద గురువుల దృష్టి పడడం భాగ్య యోగానికి దారి తీస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6