Hasanamba Temple: ఏడాది తర్వాత తెరుచుకున్న హసనాంబ ఆలయం.. ఆరని దీపాన్ని దర్శించుకునేందుకు పోటెత్తిన ప్రముఖులు
ఏడాది తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని హాసనాంబ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ రోజు నుంచి హాసనాంబ దేవి దర్శనానికి భక్తులను అనుమతించారు. మొదటి.. చివరి రోజు మినహా మిగిలిన 12 రోజుల్లో ఉదయం 6 గంటల నుండి హాసనాంబ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. హాసనాంబ దర్శనానికి వచ్చే భక్తుల కోసం హాసన్ జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
