నోయెల్ టాటా ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు నెవిల్లే, లెహ్, మాయా టాటా. కిర్లోస్కర్ గ్రూప్ సభ్యురాలు మానసి కిర్లోస్కర్ను నెవిల్ వివాహం చేసుకున్నారు. అయితే లేహ్ టాటా స్పెయిన్ లో విద్యను అభ్యసించింది. ఇక్కడే మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది. ఇప్పుడు రతన్ టాటా వారసుల రేస్లో మాయా, నెవిల్లే , లెహ్ లున్నారు.