Vande Bharat: వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా ?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో దేశంలోని పలుచోట్లు కొంతమంది ఆకతాయిలు ఈ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు వెలుగుచూసాయి. అయితే ఇలా రాళ్ల దాడి చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
