Fake Currency: హైదరాబాద్‌ మహానగరంలో నకిలీ కరెన్సీ చలామణి గుట్టురట్టు.. మహిళతో సహా ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది.

|

Updated on: Sep 11, 2021 | 3:08 PM

రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అడపా దడపా నకిలీగాళ్లు పడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నకిలీనోట్ల కట్టలు గుట్టలుగా పట్టుబడుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా సాగిన నకిలీ నోట్ల చలామణి ప్రస్తుతం తెలంగాణలో మళ్లీ పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అడపా దడపా నకిలీగాళ్లు పడుతున్నారు.

1 / 5
హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు..పట్టుబడిన ముఠా నుంచి రూ. కోటి విలువచేసే నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు..పట్టుబడిన ముఠా నుంచి రూ. కోటి విలువచేసే నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

2 / 5
హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఫేక్‌ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపుతోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే తప్ప ఏది నకిలీ..ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా అమాయకులను అవలీలగా బోల్తా కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్దమొత్తంలో ఫేక్‌ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపుతోంది. నోటును నిశితంగా పరిశీలిస్తే తప్ప ఏది నకిలీ..ఏది అసలు నోటు అనేది తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా అమాయకులను అవలీలగా బోల్తా కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

3 / 5
ఈ కేసుకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు చెందిన మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మోసాలకు పాల్పడినట్లుగా రాచకొండ పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు చెందిన మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులో మోసాలకు పాల్పడినట్లుగా రాచకొండ పోలీసులు తెలిపారు.

4 / 5
తాజాగా హైదరాబాద్ శివారు కీసర పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లు తయారు చేస్తూ..చలామణీ చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

తాజాగా హైదరాబాద్ శివారు కీసర పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లు తయారు చేస్తూ..చలామణీ చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

5 / 5
Follow us
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు