Bharat Jodo Yatra: యూపీలోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర.. స్వాగతించిన ప్రియాంక గాంధీ, ఫరుక్ అబ్దుల్లా.. వైరల్ అవుతున్న ఫోటోలు..
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర యాత్ర తొమ్మిది రోజుల విరామం తర్వాత ఢిల్లీ నుంచి ఘజియాబాద్ వద్ద ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీని ఆయనతో పాటు ఉన్న ఇతర యాత్రికులకు స్వాగతం పలికారు. అదే క్రమంలో ఫరుక్ అబ్దుల్లా సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఈ యాత్రలో భాగమయ్యారు.
Most Read Stories