PM Modi: మియావాకి ఫారెస్ట్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎన్నో ప్రత్యేకతలకు నెలవు ఈ అడవి..
భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 31వ తేదీన (సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే మియావాకి ఫారెస్ట్ను ప్రారంభించనున్నారు. ఇంతకీ ఈ ఫారెస్ట్ ప్రత్యేకతలు ఏంటంటే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
