PM Modi: దేశంలోనే అతిపెద్ద మేజ్ గార్డెన్.. 1.8 లక్షల మొక్కలతో శ్రీయంత్రం.. ఈ ఫోటోలు చూడండి..
భారత ఉక్కు మనిషి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతి (అక్టోబర్ 31న) ని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. స్టాచ్యు ఆఫ్ యూనిటీ వద్ద మరో మూడు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటి మేజ్ గార్డెన్. ఇందులో1.8 లక్షల మొక్కలు నాటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
