ATKMB vs EBFC: ఫుట్బాల్ మ్యాచ్లో షాకింగ్ ఘటన, స్టేడియంలో అభిమాని గుండెపోటుతో మృతి, శోకసంద్రంలో ప్రేక్షకులు
ఐఎస్ఎల్లో భాగంగా కోల్కతా డెర్బీ మ్యాచ్ సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగింది. మ్యాచ్ చూసేందుకు 62 వేల మంది అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. లైవ్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అభిమాని మరణించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
