Rythu Bharosa: త్వరలో రైతుల అకౌంట్లోకి రైతు భరోసా.. వారికి మాత్రం డబ్బులు కట్..! రేవంత్ సర్కార్ షాకింగ్ డెసిషన్
రైతు భరోసా పథకంపై రేవంత్ సర్కార్ షాకింగ్ డిసిషన్ తీసుకుంది. ఈ పథకం నిబంధనల్లో మార్పులు చేస్తోంది. అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు అందాలనే ఉద్దేశంతో మార్పులు చేస్తోంది. అందులో భాగంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఇవ్వనుండగా.. ఇందుకోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
