Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర లో రాహుల్ తో కలిసి అడుగులేస్తున్న ప్రియాంక గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. 78వ రోజు కొనసాగుతున్న యాత్రలో రాహుల్గాంధీతో కలిసి సోదరి ప్రియాంక గాంధీ వాద్రా అడుగులేస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో గురువారం ఉదయం ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
