వికసిత్ భారత్ కోసం ప్రధాని మోదీ కీలక సమావేశం.. సమగ్ర భవిష్యత్ కార్యాచరణ సిద్దం..
న్యూఢిల్లీ వేదికగా రానున్న లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం అధికారికంగా జరిగింది. ఈ సమావేశంలో, ' వికసిత్ భారత్ 2047 ' విజన్ డాక్యుమెంట్పై మేధోమథన సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. రానున్న రోజుల్లో చేయాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై భవిష్యత్ ప్రణాళికలను రచించారు.
Most Read Stories