వికసిత్ భారత్‎ కోసం ప్రధాని మోదీ కీలక సమావేశం.. సమగ్ర భవిష్యత్ కార్యాచరణ సిద్దం..

న్యూఢిల్లీ వేదికగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం అధికారికంగా జరిగింది. ఈ సమావేశంలో, ' వికసిత్ భారత్ 2047 ' విజన్ డాక్యుమెంట్‌పై మేధోమథన సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. రానున్న రోజుల్లో చేయాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై భవిష్యత్ ప్రణాళికలను రచించారు.

|

Updated on: Mar 03, 2024 | 9:13 PM

న్యూఢిల్లీ వేదికగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం అధికారికంగా జరిగింది. ఈ సమావేశంలో, ' వికసిత్ భారత్ 2047 ' విజన్ డాక్యుమెంట్‌పై మేధోమథన సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. రానున్న రోజుల్లో చేయాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై భవిష్యత్ ప్రణాళికలను రచించారు.

న్యూఢిల్లీ వేదికగా రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం అధికారికంగా జరిగింది. ఈ సమావేశంలో, ' వికసిత్ భారత్ 2047 ' విజన్ డాక్యుమెంట్‌పై మేధోమథన సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. రానున్న రోజుల్లో చేయాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై భవిష్యత్ ప్రణాళికలను రచించారు.

1 / 5

అన్ని శాఖల మంత్రులు 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేయబోయే మంచి నిర్ణయాలను చర్చించారు. అలాగే రాబోయే 5 సంవత్సరాల కోసం ఎలాంటి సంక్షేమం అందించాలన్నదానిపై కసరత్తు చేసి ప్రణాళికను చర్చించారు.

అన్ని శాఖల మంత్రులు 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేయబోయే మంచి నిర్ణయాలను చర్చించారు. అలాగే రాబోయే 5 సంవత్సరాల కోసం ఎలాంటి సంక్షేమం అందించాలన్నదానిపై కసరత్తు చేసి ప్రణాళికను చర్చించారు.

2 / 5
మే 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన కార్యాచరణ అమలు చేయడానికి 100 రోజుల ఎజెండా కూడా ఫిక్స్ చేశారు. వికసిత్ భారత్ కోసం రెండేళ్ల రూట్ మ్యాప్ సిద్దం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, సామాజిక వేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

మే 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్వరితగతిన కార్యాచరణ అమలు చేయడానికి 100 రోజుల ఎజెండా కూడా ఫిక్స్ చేశారు. వికసిత్ భారత్ కోసం రెండేళ్ల రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, సామాజిక వేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

3 / 5
వారి ఆలోచనలు, సూచనలు అందజేశారు. ఈ భవిష్యత్ కార్యాచరణపై ఇన్‌పుట్‌ కోసం యువతతో సమీక్షించారు. విస్తృత సంప్రదింపులతో కూడిన 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' విధానాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోసం వివిధ స్థాయిలలో 2,700కి పైగా సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించారు.

వారి ఆలోచనలు, సూచనలు అందజేశారు. ఈ భవిష్యత్ కార్యాచరణపై ఇన్‌పుట్‌ కోసం యువతతో సమీక్షించారు. విస్తృత సంప్రదింపులతో కూడిన 'హోల్ ఆఫ్ గవర్నమెంట్' విధానాన్ని అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోసం వివిధ స్థాయిలలో 2,700కి పైగా సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించారు.

4 / 5
ఇందులో 20 లక్షలకుపైగా యువత నుంచి సూచనలు అందినట్లు వెల్లడించారు ప్రభుత్వ అధికారులు. వికసిత్ భారత్ కోసం సమగ్రమైన రోడ్‌మ్యాప్‌, ఆకాంక్షలు, లక్ష్యాలతో కూడిన సమగ్రమైన కార్యాచరణను రూపొందించారు. ఇందులో రానున్న రోజుల్లో భారత్ ఆర్థిక వృద్ధి, జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం మొదలైనవి ఉన్నాయి.

ఇందులో 20 లక్షలకుపైగా యువత నుంచి సూచనలు అందినట్లు వెల్లడించారు ప్రభుత్వ అధికారులు. వికసిత్ భారత్ కోసం సమగ్రమైన రోడ్‌మ్యాప్‌, ఆకాంక్షలు, లక్ష్యాలతో కూడిన సమగ్రమైన కార్యాచరణను రూపొందించారు. ఇందులో రానున్న రోజుల్లో భారత్ ఆర్థిక వృద్ధి, జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం మొదలైనవి ఉన్నాయి.

5 / 5
Follow us
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!