PM Modi: ప్రధాని మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు.. ఫోటోలు చూశారా!
PM Modi: ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షా బంధన్ సందర్భంగా పిల్లలు ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా మోదీ పిల్లలో తన మధురమైన క్షణాలను పంచుకున్నారు. అందరి మధ్య రాఖీ పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
