PM Modi: చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..
భారతీయ నాగరికత ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడిన ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం సోమనాథ్ క్షేత్రం. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి గుర్తుగా, ఆ చారిత్రక ఘట్టాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్గా మారుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆధ్యాత్మికత, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ఈ పర్యటనలో ఎన్నో విశేషాలు నెలకొన్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
