VIRAL PHOTOS : ప్రపంచంలోని ఈ 5 ప్రమాదకర స్థలాల్లో ప్రజలు నివసిస్తున్నారు..! ఏంటో తెలుసుకోండి..

VIRAL PHOTOS : ప్రపంచంలోని ఈ 5 ప్రమాదకర స్థలాల్లో ప్రజలు నివసిస్తున్నారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

|

Updated on: Jul 26, 2021 | 10:52 AM

కప్పడోసియా: పురాతన టర్కీలోని అనటోలియా ప్రావిన్స్‌లో ఉన్న ఈ అందమైన ప్రదేశం మానవుల పురాతన స్థావరాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం నాటి రికార్డులు ఇది జొరాస్ట్రియన్ సామ్రాజ్యం పురాతన ప్రావిన్స్ అని చూపిస్తుంది. ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చారు.

కప్పడోసియా: పురాతన టర్కీలోని అనటోలియా ప్రావిన్స్‌లో ఉన్న ఈ అందమైన ప్రదేశం మానవుల పురాతన స్థావరాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం నాటి రికార్డులు ఇది జొరాస్ట్రియన్ సామ్రాజ్యం పురాతన ప్రావిన్స్ అని చూపిస్తుంది. ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చారు.

1 / 5
పోంటే వెచియో: ఇటలీలోని ఫైర్‌డే  నగరంలో ఒక  వంతెన ఉంది. దీనిని ఓల్డ్ బ్రిడ్జ్ అంటారు. ఆర్నో నదిపై ఉన్న ఈ వంతెన 1345 లో నిర్మించారు. కాలినడకన నదిని దాటడానికి ఉద్దేశించిన రెండు వంతెనలు వరదలో ధ్వంసమయ్యాయి. కొంతకాలం తరువాత ఈ వంతెనపై ఇళ్ళు, దుకాణాలు వెలసాయి. కాలక్రమేణా ఇవి పెరుగుతున్నాయి.

పోంటే వెచియో: ఇటలీలోని ఫైర్‌డే నగరంలో ఒక వంతెన ఉంది. దీనిని ఓల్డ్ బ్రిడ్జ్ అంటారు. ఆర్నో నదిపై ఉన్న ఈ వంతెన 1345 లో నిర్మించారు. కాలినడకన నదిని దాటడానికి ఉద్దేశించిన రెండు వంతెనలు వరదలో ధ్వంసమయ్యాయి. కొంతకాలం తరువాత ఈ వంతెనపై ఇళ్ళు, దుకాణాలు వెలసాయి. కాలక్రమేణా ఇవి పెరుగుతున్నాయి.

2 / 5
అల్ హజ్రా: ఈ గోడల నగరం యెమెన్ లోని హరాజ్ పర్వతాలపై ఎత్తులో ఉంది. దీనిని ప్రపంచంలో అల్ హజ్రా అని పిలుస్తారు. ఇక్కడ, గోడల వలె కనిపించే అనేక అంతస్తుల ఇళ్ళు పునర్నిర్మించారు.

అల్ హజ్రా: ఈ గోడల నగరం యెమెన్ లోని హరాజ్ పర్వతాలపై ఎత్తులో ఉంది. దీనిని ప్రపంచంలో అల్ హజ్రా అని పిలుస్తారు. ఇక్కడ, గోడల వలె కనిపించే అనేక అంతస్తుల ఇళ్ళు పునర్నిర్మించారు.

3 / 5
రోసానౌ మొనాస్టరీ: ఈ రోసానౌ మొనాస్టరీ (మఠం) గ్రీస్‌లోని థెస్సాలీ ప్రాంతంలోని స్తంభాల కొండపై ఉంది. ఇది 1545 సంవత్సరంలో పునర్నిర్మించారు. 1800 చెక్క వంతెన నిర్మించడంతో ఇక్కడికి చేరుకోవడం సులభతరమైంది. రోసానౌ మొనాస్టరీ 1988 నుంచి సన్యాసినుల చిన్న సమూహానికి నిలయంగా మారింది.

రోసానౌ మొనాస్టరీ: ఈ రోసానౌ మొనాస్టరీ (మఠం) గ్రీస్‌లోని థెస్సాలీ ప్రాంతంలోని స్తంభాల కొండపై ఉంది. ఇది 1545 సంవత్సరంలో పునర్నిర్మించారు. 1800 చెక్క వంతెన నిర్మించడంతో ఇక్కడికి చేరుకోవడం సులభతరమైంది. రోసానౌ మొనాస్టరీ 1988 నుంచి సన్యాసినుల చిన్న సమూహానికి నిలయంగా మారింది.

4 / 5
సీఫోర్ట్: ఈ ప్రదేశం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే దీనిపై ఏ దేశానికి హక్కు లేదు. సీలాండ్‌లో నిర్మించిన ఈ సీఫోర్ట్ గ్రేట్ బ్రిటన్ ద్వీపానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతకుముందు సీలాండ్‌కు సొంత పాస్‌పోర్ట్, కరెన్సీ ఉండేవి.

సీఫోర్ట్: ఈ ప్రదేశం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే దీనిపై ఏ దేశానికి హక్కు లేదు. సీలాండ్‌లో నిర్మించిన ఈ సీఫోర్ట్ గ్రేట్ బ్రిటన్ ద్వీపానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతకుముందు సీలాండ్‌కు సొంత పాస్‌పోర్ట్, కరెన్సీ ఉండేవి.

5 / 5
Follow us