కొబ్బరి చిప్పతో భిక్షాటన చేసి .. ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధిచేసిన మహానుభావుడు ఎవరో తెలుసా?
అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ ఒంటిమిట్ట కోదండ రామ స్వామి దేవాలయాన్ని ఓ మహానుభావుడు తన సొంత ఖర్చుతో అది సరిపోక భిక్షాటన చేసిన సొమ్ముతో శిధిలావస్థలో ఉన్న దేవాలయాన్ని మళ్లీ పూర్వ వైభవాన్ని కలిగించేలా మార్చారు... 1920 నుంచి 1922 వ సంవత్సరంలో దాదాపు 3 లక్షల రూపాయల పైచిలుకు డబ్బులు ఖర్చు పెట్టి ఇంగ్లండ్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించి దేవాలయాన్ని పునర్ నిర్మాణం చేయించాడు, ఆయనే వావిల కొలను సుబ్బారావు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
