NMDC Hyderabad Marathon 2025: దృష్టి లోపం ఉన్న పిల్లల్లో మనోస్థైర్యం నింపడమే లక్ష్యం.. అట్టహాసంగా ఎన్ఎండీసీ మారథాన్..
ఎన్ఎండీసీ (NMDC) హైదరాబాద్ మారథాన్ రన్ 2025 వేడుకగా జరిగింది.. ఈ మారథాన్ లో రోహిణి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. దృష్టి లోపం ఉన్న పిల్లలు 1 కి.మీ పరుగులో పాల్గొనడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరితోపాటు.. దివ్యాంగులైన పిల్లలు కూడా క్రీడలలో పాల్గొనే హక్కు ఉందని ఈ చొరవ ప్రత్యేకంగా చూపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
