Navaratri: నవరాత్రులకు వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్నారా.. వీటిని చూడడం మిస్ చేసుకోవద్దు..
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో చాలా మంది అమ్మవారి శక్తి పీఠాలను దర్శించుకునేందుకు ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా పిలుస్తారు. వైష్ణవి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది ఇక్కడికి వెళుతున్నా.. నవరాత్రుల సమయంలో మాత్రం అమ్మవారి ఆస్థానానికి దర్శనం కోసం ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
