చురుకుగా రుతుపవనాలు.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండల మధ్య వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు కురిసే అవకాశముందని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాల్పులు కొనసాగనున్నాయని తెలిపింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
