India-China Border: చైనా ఆర్మీకి చుక్కలే.. నిఘా వ్యవస్థ పటిష్టం.. ఆర్మీలో కొత్త ఆయుధాలు.. 25 కి.మీ దూరంలో వాహనం గుర్తింపు
భారత్ చైనా సరిహద్దు వద్ద నిఘాను మరింత పటిష్టం చేస్తోంది భారత్ ఆర్మీ. అంతేకాదు 15 కి.మీ దూరంలో ఉన్న వ్యక్తులను 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న నిఘా వ్యవస్థ కనిపెట్టనుంది. అంతేకాదు వాహనం చిరునామాను గుర్తించి చెబుతుంది. ఆర్మీ లో చేరిన కొత్త ఆయుధాలను మొదటిసారిగా చైనా సరిహద్దులో మోహరించారు. వాటి గురించి తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
