Sengol in New Parliament: ఒక్క లేఖతో తెరపైకి ‘రాజదండం’.. మోడీ ప్రభుత్వం నిర్ణయం వెనుక అంత కథ ఉందా..?
Sengol in New Parliament: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న (ఆదివారం) ప్రారంభించనున్నారు. అయితే, ప్రారంభోత్సవంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ కూర్చి దగ్గర చారిత్రాక రాజదండాన్ని (సెంగోల్) ను ఉంచుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.
Most Read Stories