AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: శివమొగ్గ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..? అందరికీ చేరువలో ..

కర్ణాటకలో కొత్త ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. శివమొగ్గ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ ఎయిర్‌పోర్టు రాకతో శివమొగ్గతో పాటు చిక్కమంగళూరు, హసన్ జిల్లాలకు కనెక్టివిటీ పెరుగనుంది.

Jyothi Gadda
|

Updated on: Feb 27, 2023 | 7:52 PM

Share
శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించారు. విమానాశ్రయాన్ని ఆకాశం నుంచి చూస్తే తామరపువ్వు ఆకారంలో అందంగా కనిపిస్తుంది.

శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించారు. విమానాశ్రయాన్ని ఆకాశం నుంచి చూస్తే తామరపువ్వు ఆకారంలో అందంగా కనిపిస్తుంది.

1 / 7
ఈ అత్యాధునిక ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణికులను తట్టుకోగలదు.  ఇది ‘గ్రీన్‌ఫీల్డ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌’.

ఈ అత్యాధునిక ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణికులను తట్టుకోగలదు. ఇది ‘గ్రీన్‌ఫీల్డ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌’.

2 / 7
కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద శివమొగ్గ జిల్లాలోని సోగానే వద్ద ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద శివమొగ్గ జిల్లాలోని సోగానే వద్ద ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

3 / 7
విమాన ప్రయాణాన్ని తక్కువ ధరలకే అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించినట్లు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.

విమాన ప్రయాణాన్ని తక్కువ ధరలకే అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించినట్లు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.

4 / 7
శివమొగ్గ ప్రాంతంలో వాణిజ్యం, రవాణా కనెక్టివిటీ, పర్యాటకాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఎంతగానో దోహదపడుతుంది.

శివమొగ్గ ప్రాంతంలో వాణిజ్యం, రవాణా కనెక్టివిటీ, పర్యాటకాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఎంతగానో దోహదపడుతుంది.

5 / 7
ఇది కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తున్న మొదటి విమానాశ్రయం. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని నిర్వహిస్తారు.

ఇది కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తున్న మొదటి విమానాశ్రయం. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని నిర్వహిస్తారు.

6 / 7
ఈ విమానాశ్రయం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి విమాన కనెక్టివిటీని మరింతగా పెరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఈ విమానాశ్రయం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి విమాన కనెక్టివిటీని మరింతగా పెరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

7 / 7
Follow Us
బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు జలసమాధి!
బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు జలసమాధి!
వార్నీ.. దానిమ్మ గింజలు ఒలవడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్‌తో సెకన్లలో..
వార్నీ.. దానిమ్మ గింజలు ఒలవడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్‌తో సెకన్లలో..
వాళ్లు బతికే ఉన్నారు.. వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
వాళ్లు బతికే ఉన్నారు.. వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు.. ముగ్గురు ఔట్..?
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌‌కు భారత జట్టు.. ముగ్గురు ఔట్..?
ATM దోపిడీకి ఇంత టెక్నిక్‌నా..! అంతా 15 నిమిషాల్లోనే!
ATM దోపిడీకి ఇంత టెక్నిక్‌నా..! అంతా 15 నిమిషాల్లోనే!
శ్రియాతో ఫస్ట్ మూవీ చేసిన హీరో ఎలా చనిపోయాడో తెలుసా.. ?
శ్రియాతో ఫస్ట్ మూవీ చేసిన హీరో ఎలా చనిపోయాడో తెలుసా.. ?
నది లేదు, బావి లేదు.. నేరుగా గాలి నుంచే మంచినీరు! అందుబాటులోకి అద
నది లేదు, బావి లేదు.. నేరుగా గాలి నుంచే మంచినీరు! అందుబాటులోకి అద
పక్కపక్కనే ఇళ్లు.. అగ్గి పెట్టె కోసం గొడవ.. ఎంతకు తెగించావ్‌రా..?
పక్కపక్కనే ఇళ్లు.. అగ్గి పెట్టె కోసం గొడవ.. ఎంతకు తెగించావ్‌రా..?
చాణక్య నీతి : ఆఫీసులో కష్టమైన సహోద్యోగులను ఎలా గెలవాలో తెలుసా?
చాణక్య నీతి : ఆఫీసులో కష్టమైన సహోద్యోగులను ఎలా గెలవాలో తెలుసా?
భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభించే బంగారం.. ఎక్కడో తెలుసా?
భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభించే బంగారం.. ఎక్కడో తెలుసా?