AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: శివమొగ్గ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..? అందరికీ చేరువలో ..

కర్ణాటకలో కొత్త ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. శివమొగ్గ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ ఎయిర్‌పోర్టు రాకతో శివమొగ్గతో పాటు చిక్కమంగళూరు, హసన్ జిల్లాలకు కనెక్టివిటీ పెరుగనుంది.

Jyothi Gadda
|

Updated on: Feb 27, 2023 | 7:52 PM

Share
శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించారు. విమానాశ్రయాన్ని ఆకాశం నుంచి చూస్తే తామరపువ్వు ఆకారంలో అందంగా కనిపిస్తుంది.

శివమొగ్గ విమానాశ్రయాన్ని రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించారు. విమానాశ్రయాన్ని ఆకాశం నుంచి చూస్తే తామరపువ్వు ఆకారంలో అందంగా కనిపిస్తుంది.

1 / 7
ఈ అత్యాధునిక ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణికులను తట్టుకోగలదు.  ఇది ‘గ్రీన్‌ఫీల్డ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌’.

ఈ అత్యాధునిక ఎయిర్‌పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణికులను తట్టుకోగలదు. ఇది ‘గ్రీన్‌ఫీల్డ్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌’.

2 / 7
కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద శివమొగ్గ జిల్లాలోని సోగానే వద్ద ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద శివమొగ్గ జిల్లాలోని సోగానే వద్ద ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

3 / 7
విమాన ప్రయాణాన్ని తక్కువ ధరలకే అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించినట్లు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.

విమాన ప్రయాణాన్ని తక్కువ ధరలకే అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించినట్లు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.

4 / 7
శివమొగ్గ ప్రాంతంలో వాణిజ్యం, రవాణా కనెక్టివిటీ, పర్యాటకాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఎంతగానో దోహదపడుతుంది.

శివమొగ్గ ప్రాంతంలో వాణిజ్యం, రవాణా కనెక్టివిటీ, పర్యాటకాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఎయిర్‌పోర్ట్‌ ఎంతగానో దోహదపడుతుంది.

5 / 7
ఇది కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తున్న మొదటి విమానాశ్రయం. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని నిర్వహిస్తారు.

ఇది కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తున్న మొదటి విమానాశ్రయం. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని నిర్వహిస్తారు.

6 / 7
ఈ విమానాశ్రయం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి విమాన కనెక్టివిటీని మరింతగా పెరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఈ విమానాశ్రయం ద్వారా కర్ణాటక రాష్ట్రానికి విమాన కనెక్టివిటీని మరింతగా పెరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

7 / 7
Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు